ఆర్టీసీ చైర్మెన్‌కు కలిసిన జేడీ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ ఆర్టీసీలో ఇటీవల విజిలెన్స్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ బుధవారం చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌ను కలిశారు. ఈ సందర్భంగా చైర్మెన్‌ ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌తో కలిసి పలు అంశాలపై చర్చించారు.

Spread the love