రేపు ప‌ది అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌

SSC-Results
SSC-Results

నవతెలంగాణ – హైద‌రాబాద్: రేపు (7వ తేదీన) ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల విభాగం డైరెక్ట‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఫ‌లితాల‌ను www.bse.telangana.gov.in, results.bsetelangana.org అనే వెబ్‌సైట్ల‌లో చూసుకోవ‌చ్చు. టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను జూన్ 14 నుంచి 22వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

Spread the love