- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం వల్లేoకుంట గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ధ్వజస్తంభం పున:ప్రతిష్టపన కార్యక్రమానికి తాడిచెర్ల వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య రూ.20 వేల విరాళాన్నీ శనివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



