Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ 

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ 

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ (మెండోరా) 
మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచంపాడ్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మెండోరా, బాల్కొండ, ముప్కాల్ ఎస్ఐ లు సుహాసిని, శైలేందర్, కిరణ్ పాల్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -