- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని ఏ ఎస్ పి చైతన్య రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో తనికి నిర్వహించారు. రికార్డులను, పెండింగ్ కేసు ఫైలు, స్టేషన్ పరిసరాలు, భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. కార్యక్రమంలో సిఐ రామన్, ఎస్సై రాజశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



