Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీపాదరావు స్మారకార్ధం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

శ్రీపాదరావు స్మారకార్ధం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు స్మారకర్థం గ్రామస్థాయి టిసిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాoతి, తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చెపట్టిన ఏఎమ్మార్ కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ మూర్తి, మేనేజర్ శ్రీనివాస్, ప్రారంభించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.10,016, ద్వితీయ బహుమతిగా రూ.5,016 నగదును అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్మార్ అధికారులు సర్వోత్తమ్, రమేష్, యూత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -