కేంద్ర మంత్రిని కలిసిన ప్రముఖ పారిశ్రామికవేత్త

నవతెలంగాణ – ఆర్మూర్
పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ స్వగ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి ,వారి కుమార్తె డాక్టర్ సుచరిత రెడ్డి లు బిజెపిలో చే రనున్నారు.. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ ,,జిల్లా పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలో చేరడానికి కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love