వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి- ఏ డి ఏ అపర్ణ

నవతెలంగాణ-భిక్కనూర్
వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించి రైతులు పంటలు వేసుకోవాలని వ్యవసాయ పంటలు ఏమైనా సమస్యలు ఏర్పడితే ఏ ఈ వోల సూచనలు మేరకు మందులను వాడాలని సూచించారు. అలాగే విత్తనాల షాపులలో విత్తనాల శాంపిల్ సేకరించి టెస్టింగ్ కొరకు ల్యాబ్ కు పంపించడం జరుగుతుందని, నకిలీ విత్తనాలు అని తెలిస్తే కంపెనీపై చట్టపరంగా చర్యలు తీసుకొని జరుగుతుందని తెలిపారు. ఈ పరిశీలనలో ఏవో రాదా, ఏఈఓ రవి, తదితరులు ఉన్నారు.
Spread the love