చీడ పురుగుల నివారణ పై అవగాహన సదస్సు

నవతెలంగాణ – రేవల్లి
రేవల్లి మండలం చెన్నారం గ్రామ సర్పంచ్ రమేష్ కృషి విజ్ఞాన కేంద్రం మధనాపూర్ సీనియర్ సైంటిస్ట్ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, హైదరాబాద్ రాజేందర్ నగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ లో మొక్కజొన్న పంట యాజ్యమన్య పద్దతులు, తెగుల నివారణ మరియు కత్తెర పురుగు ఇతర చీడ్డ పురుగు నియంత్రణ చేసి పంటలో లాభసాటిగా వచ్చే విధంగా  మెలకువలను తెలియజేయడం జరిగింది. ఈ రెండు రోజుల శిక్షణ శిబిరానికి చెన్నారం గ్రామ సర్పంచ్ రమేష్ , గ్రామ రైతులు చిన్నాగోండ పెద్ద కాశయ్య, పెద్ద రాములు, శివ లింగం, ఇసుక రాములు,పెద్దుర్ కృష్ణ,బంకల రాములు,బంకల శేఖర్, స్వామి,బంకల కృష్ణ మరియు నాగేంద్రం పాల్గొన్నారు.
Spread the love