బాలల హక్కులపై, భేటీ బచావో బేటి పడావో పై అవగాహన

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం వీరన్న గుట్ట పాఠశాలలో బాలల హక్కులపై అవగాహన కల్పించడం జరిగింది. డి డబ్ల్యు ఓ పిడి బాలల హక్కులు, బేటి బచావో బేటి పడావో, రక్తహీనత తదితర అంశాలపై బాలికలకు వివరించారు. బాలికల హక్కులతో పాటు, వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జానకి, పోషణ అభియాన్ అధికారి రాంబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వైద్య ఆరోగ్య సిబ్బంది వైసీపీ సూపర్వైజర్ ప్రమీలారా రాణి, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
Spread the love