నవతెలంగాణ-నెక్కొండ
అంతర్జాతీయ జీవవైద్య దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోనీ బిర్లా మందిర్ సమీపంలోని భాస్కర ఆటోరియంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రజత్ కు మార్, మాజీ ఐఎఫ్ఎస్లు అంపయ్య రఘువీర్ చేతుల మీదుగా వరంగల్ జి ల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లికి చెందిన వన ప్రేమికుడు నల్లగొండ సమ్మ య్యకు తెలంగాణస్టేట్ బయోడివర్సిటీ బోర్డు జీవవైవిద్య అవార్డు అందుకు న్నారు. ప్రకతిలో కాలుష్య నివారణకు స్వచ్ఛమైన వాతావరణం కోసం మొక్కల ను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బో ర్డు సెక్రటరీ కాళీచరణ్ బయోడైవర్సిటీ జిల్లా కోఆర్డినేటర్ అన్నమనేని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.