బిఆర్ఎస్ భీమా చెక్కు అందజేత

నవతెలంగాణ – చిన్నకోడూరు
ఆరు నెలల క్రితం చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన ఏదుల్ల మునిందర్ విద్యుదాఘాతంతో మరణించగా మృతుని భార్యకు బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా చెక్కు రూ.2 లక్షల రూపాయలు అందజేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ చిన్నకోడూరు మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, మాచాపూర్ గ్రామ సర్పంచ్ గాజుల బాబు, బిఆర్ఎస్ నాయకులు కొండం రవీందర్ రెడ్డి, ఎంపిటీసి సుంచు జమున ఎల్లయ్య, ఉప సర్పంచ్ పున్నం సురేష్ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Spread the love