ఘనంగా అమరవీరులకు నివాళి…

నవతెలంగాణ-డిచ్ పల్లి ఇందల్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య ఆధ్వర్యంలో గురువారం అమర వీరులకు…

దశాబ్ది ఉత్సవాల్లో అమరవీరుల సంస్కరణ తీర్మానం

నవతెలంగాణ-గోవిందరావుపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం లో  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరుల సంస్మరణ తీర్మానం…

రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి..

– ఎంపీపీ కొక్కుల కీర్తి నవతెలంగాణ-కోహెడ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్‌ అన్నారు. గురువారం…

ఉద్యమ కారుల,అమరుల యాదిలో ముగిసిన దశాబ్ది ఉత్సవాలు…..

– సన్మానించి జ్ఞాపికలు అందజేసిన ఎం.పి.పి “జల్లిపల్లి” నవతెలంగాణ – అశ్వారావుపేట తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకలు అశ్వారావుపేటలో  ఉద్యమకారుల,అమరుల…

ఏం చేశారని దశాబ్ది ఉత్సవాలు….

– కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  – దుబ్బాక లో కేసిఆర్ దిష్టి బొమ్మ దగ్దం  – నియోజక వర్గ ఇంచార్జీ చెఱకు…

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– ఎరువుల, విత్తనాల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన ప్యాక్స్‌ ఛైర్మెన్‌ పేర్యాల దేవేందర్‌ రావు నవతెలంగాణ-కోహెడ రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ…

ప్రయివేటు పాఠశాల యాజమాన్యాలను ఒత్తిడికి గురి చేస్తున్నారు

నవతెలంగాణ-ఆర్మూర్ ఎస్ఎఫ్ఐ,పిడిఎస్ యు  విద్యార్థి నాయకులు  వ్యక్తిగత కక్ష్యతో  పట్టణంలోని మామిడిపల్లి నలంద పాఠశాల , యాజమాన్యాన్ని కావాలనే ఇబ్బందులకు గురి…

అమరుల త్యాగాలు మరువలేనివి

నవతెలంగాణ-ధర్మసాగర్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి అమరులైన ఎందరో అమర వీరుల త్యాగాలు మరువలేని తాసిల్దార్ మర్కాల రజిని అన్నారు. గురువారం దశాబ్ది…

ప్రజా పోరాట యాత్రను విజయవంతం చేయండి

సీఐటీయూ జిల్లా నాయకులు చంద్రశేఖర్ నవతెలంగాణ-భిక్కనూర్ ప్రజా పోరాట యాత్రను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు చంద్రశేఖర్ తెలిపారు.మండలంలోని జంగంపల్లి…

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్

– తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం – వనదేవతలను దర్శించుకున్న కోదండరాం నవతెలంగాణ – తాడ్వాయి కెసిఆర్ ప్రభుత్వం…

మలిదశ ఉద్యమంలో అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

– మండల పరిషత్ కార్యాలయంలో అమరులకు శ్రద్ధాంజలి – అధికారులు, ప్రజాప్రతినిధులు హజరు నవతెలంగాణ-దుబ్బాక రూరల్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది…

పట్టణంలో కరపత్రాల పంపిణీ

నవతెలంగాణ – ఆర్మూర్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్ళు…