బొమ్మ రెడ్డి పల్లి లో ఈనెల 30న సివిల్ రైట్స్ డే

నవతెలంగాణ – ధర్మారం
మండలంలోని బొమ్మ రెడ్డి పల్లి గ్రామంలో ఈనెల 30న శనివారం రోజున సివిల్ రైట్స్ డే ను నిర్వహిస్తామని ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు అందరూ హాజరుకావాలని స్థానిక తహసిల్దార్ అంబటి రజిత ఒక ప్రటనలో పేర్కొన్నారు ఈ కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీ ఆవరణలో ఇస్తామని వివిధ కుల సంఘాల సభ్యులు అధ్యక్షులు మండల పరిషత్ అధ్యక్షురాలు జెడ్పిటిసి సభ్యురాలు మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు హాజరుకావాలని ఆ పట్టణంలో కోరారు.
Spread the love