నవతెలంగాణ – ఢిల్లీ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరిని అయన కార్యలయంలో కలిశారు. ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ అంశంపై మద్దతు కోరేందుకు సీఎం కేజ్రీవాల్ విపక్ష నేతలను కలుస్తున్నారు. అందులో భాగంగా ఆఫ్ నేతలతో కలిసి ఆయన నేడు సీతారం ఏచూరిని కలిసి మద్దతు కోరారు.