నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 17వ సీజన్ 39వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికైన ఈ పోరులో లక్నో సారథి కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. చెన్నైని బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
లక్నో తుది జట్టు : క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుశ్ బదొని, కృనాల్ పాండ్యా, మ్యాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.
చెన్నై తుది జట్టు : అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), డారిల్ మిచెల్, మోయిన్ అలీ, శివం దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మథీశ పథిరన.