ముగిసిన చేపమందు పంపిణీ

నవతెలంగాణ – హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన చేప ప్రసాదం పంపిణీ  ముగిసింది. రెండో రోజైన..2024,  జూన్ 9వ తేదీ ఉదయం 11.30 గంటల వరకు చేప మందు పంపిణీ చేశారు.  ఆ తర్వాత పంపిణీని నిలిపేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం తీసుకోని వారికి.. కవాడి గూడ, దూద్ బౌలిలోని తమ నివాసల్లో పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు చెప్పారు.

Spread the love