వధూవరులను ఆశీర్వదించిన దుద్దిళ్ల శ్రీను బాబు

నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు బుధవారం కాటారం, మల్హర్ మండలాల్లో పలు వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చింతకానిలో  ముక్కెర రవలి  శ్రీనివాస్,తాడిచేర్ల  గ్రామములో శ్రీరాములు కవిత రాములు, కొండంపేటలో శనిగరం అనూష  రమేష్ తదితర వివాహాల వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం క్రాoతి, కాంగ్రెస్  నాయకులు దన్నపనేని సురేష్ రావు,కేశారపు చెంద్రయ్య, మేనం సతీష్,ఇందారపు చెంద్రయ్య,కుంట సది,బొబ్బిలి రాజు గౌడ్, ఉదయ్,పుప్పాల రాజు,మేనం శ్రీనివాస్ పాల్గొన్నారు.
Spread the love