శేర్లింగంపల్లి కూరగాయల మార్కెట్లో అగ్ని ప్రమాదం

నవతెలంగాణ -హైదరాబాద్: మియాపూర్ శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని శేరిలింగంపల్లి కూరగాయల మార్కెట్లో శనివారం ఉదయం ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి అక్కడున్న వ్యాపారస్తులు చిన్న దుకాణాలకు మంటలు వ్యాపించడంతో ఫైర్ ఇంజన్లు వచ్చి మంటను ఆర్పి వేశారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా కాంగ్రెస్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీష్ గౌడ్ మార్కెట్ పరిశీలించి వ్యాపారస్తులకు ధైర్యాన్ని చెప్పారు.
Spread the love