రెంజల్  మండలంలో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలంలో సోమవారం పోలీస్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. ఈనెల 30న ఎన్నికలను పురస్కరించుకొని శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు సూచిస్తూ మండలంలోని పలు గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
Spread the love