ఆర్ డబ్ల్యు ఎస్ ఏఈ హరిత  వివాహానికి హాజరైన ఎంపిపి, మాజీ సర్పంచ్ లు

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల ఆర్ డబ్ల్యూ ఎస్, మిషన్ భగీరథ ఏఈ  మారగానిహరిత, రాహుల్ కుమార్ గౌడ్ దంపతుల వివాహం గురువారం పరకాల లలిత కన్వెన్షన్ హల్ లో అంగరంవైభవంగా జరిగింది.ఈ వివాహానికి మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, తాజా మాజీ సర్పంచ్ లు గుగులోత్ జగన్ నాయక్, రాజు నాయక్, యునైటెడ్ ఫోరమ్ ఆర్టీఐ కాటారం కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, మండల ఉపాధ్యక్షుడు చొప్పరి రాజయ్య హాజరై వధువరులను అశ్విర్వదించారు.
Spread the love