ఈనెల 27న ఉద్యోగ మేళా..

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 27 న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి పరమేశ్వర్ రెడ్డి (I/C) గురువారం ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ మేళ నాలుగు వివిద కంపెనీలతో నిర్వహించబడును. వయోపరిమితి 32సంగల లోపు ఉండవలెను. ఆసక్తి గల నిరుద్యోగ యూవతి/యూవకులు ఉద్యోగమేళాలకు జిల్లా ఉపాధి కార్యాలయం నిజామాబాద్ జిల్లాలో పాల్గొనగలరు. విద్యాహర్హత డిగ్రీ చదివి ఉండవలెను. ఉదయం 10-30 గం లకు జిల్లా ఉపాధి కార్యాలయం శివాజీ నగర్ నిజామాబాద్ హాజరు కావలెను వివరాలకు 8099793317, 6305743423, 9959456793, నంబర్ల కోసం అన్నారు. అభ్యర్థులు ఉద్యోగమే లకు వచ్చేటప్పుడు బయో డేటా, ఆధార్ కార్డు, పాసుపోర్టు సైజు ఫోటో 4, ఎస్ ఎస్ సి మెమో, అభ్యర్థి యొక్క సర్టిఫికెట్స్ తీసుకురాగలరు అని తెలియజేశారు.

Spread the love