టాస్‌ గెలిచిన పంజాబ్‌.. ముంబయి బ్యాటింగ్

నవతెలంగాణ – ముల్లాన్‌పుర్‌: ఐపీఎల్‌-17 సీజన్‌లో భాగంగా మరికాసేపట్లో పంజాబ్‌, ముంబయి జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 6 మ్యాచ్‌ల చొప్పున ఆడగా.. చెరో రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. మూడో విజయాన్ని నమోదు చేసేందుకు బరిలోకి దిగుతున్నాయి.
ముంబయి జట్టు: రోహిత్‌ శర్మ, ఇషాన్‌, సూర్య, తిలక్‌వర్మ, హార్దిక్‌, టిమ్‌ డేవిడ్‌, షెపర్డ్‌, నబీ, కొయెట్జీ, శ్రేయస్‌ గోపాల్‌, బుమ్రా.
పంజాబ్‌ జట్టు: రొసోవ్‌, ప్రభ్‌సిమ్రన్‌, సామ్‌ కరన్‌, జితేశ్‌ శర్మ, లివింగ్‌స్టోన్‌, శశాంక్‌, అషుతోష్‌, హర్‌ప్రీత్‌ బ్రర్‌, హర్షల్‌ పటేల్‌, రబాడ, అర్షదీప్‌.

Spread the love