రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థి

నవతెలంగాణ – అచ్చంపేట 
పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని స్నేహిత ఇంటర్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర ర్యాంక్ సాధించింది. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ లో 470 మార్కులకు 46 మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రభు వర్ధన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించినందుకు కళాశాల సిబ్బంది కుటుంబ సభ్యులు స్నేహిత ను అభినందించారు.
Spread the love