నవతెలంగాణ నందిగామ: ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ గాంధీ సెంటర్లో బుధవారం అర్ధరాత్రి భారీ పోలీసు బందోబస్తు మధ్య జాతీయ, రాష్ట్ర నేతల…
వంశధార కాలువలో రైతు గల్లంతు
నవతెలంగాణ- శ్రీకాకుళం ప్రతినిధి : వంశధార కాలువలో ఓ రైతు శనివారం గల్లంతు అయ్యాడు. రెండు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అతని…
సీఎం జగన్ తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ..
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు.…
వివేకానందరెడ్డి హత్య కేసు.. పీఏ పిటిషన్ కొట్టివేత
నవతెలంగాణ హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ ఆయన పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ను…
నేడు ఢిల్లీకి సీఎం జగన్..రేపు మోడీతో భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సాయంత్రం ఆయన హస్తినకు బయల్దేరుతారు. రేపు ప్రధాని మోడీతో…
ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్ శిక్షణ…
నవతెలంగాణ – అమరావతి విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని పరీక్షించేందుకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ…
7న ఏపీ క్యాబినెట్ సమావేశం
నవతెలంగాణ – హైదరాబాద్ ఈ నెల 7వ తేదీన ఏపీ కేబినేట్ సమావేశం జరుగనుంది. ఈ తరుణంలోనే..క్యాబినెట్లో చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి…
ముగిసిన జగన్ ఢిల్లీ పర్యటన
నవతెలంగాణ- ఢిల్లీ : సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. నేడు ఆయన ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు. మూడు రోజుల…
హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ
నవతెలంగాణ – ఢిల్లీ నీతి అయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్కడ…
అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ ఎక్కడా చెప్పలేదు
– అవినాష్ తరఫు న్యాయవాది నవతెలంగాణ హైదరాబాద్: మాజీమంత్రి వై.ఎస్.వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు…
జగన్ సర్కారుకు చుక్కెదురు
ఎన్జీటీ స్టేని ఎత్తివేసేందుకు సుప్రీం నిరాకరణ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో ఏపీలోని ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలపై ఎన్జీటీ స్టేని ఎత్తివేసేందుకు…
ఏపీ సీఎంవోలో కీలక మార్పులు…
హైదరాబాద్: ఏపీ సీఎంవోలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎమ్ఓ అధికారులకు పని విభజన చేస్తూ ఆదేశాలు జారీ జారీ చేసింది…