రైల్వేశాఖ కీలక నిర్ణయం

నవతెలంగాణ – ఒడిశా బాలాసోర్ ఘోరరైలు ప్రమాదం ఘటనపై రైల్వే మంత్రిత్వశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సౌత్ ఈస్టర్న్ రైల్వేకు చెందిన…

భద్రతా నిధి పక్కదారి

– ప్రాధాన్యత లేని పద్దులకు మళ్లించిన రైల్వే శాఖ – ప్రయాణికుల భద్రత గాలికి – ఎత్తిచూపిన కాగ్‌ న్యూఢిల్లీ :…

పబ్లిసిటీ వద్దు.. భద్రతకు ప్రాధాన్యతనివ్వండి అలా చేస్తే అనేక అంశాల్లో మెరుగుదల

రైల్వేల విషయంలో మోడీ సర్కారు పబ్లిసిటీని పక్కన పెట్టి భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.…

ఒడిశా రైలు ప్రమాదంపై ఐపీఎస్‌ అధికారి సంచలన వ్యాఖ్యలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం, రైల్వే అధికారులు తమ వైఫల్యం, అసమర్థతలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఒడిశాలో జరిగిన ఘోర…

ఒడిశాలో మ‌రో రైలు ప్ర‌మాదం..

నవతెలంగాణ – భువ‌నేశ్వ‌ర్ : ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో ఘోరం జ‌రిగింది. బార్‌గ‌ఢ్ జిల్లాలో…

రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం : తమ్మినేని

– ప్రమాదంలో మరణించినవారికి సంతాపం నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశా రాష్ట్రం బహనాగా రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాద…

ఒడిశా రైలు ప్రమాదం: రక్తం ఇచ్చేందుకు ఆస్పత్రి ముందు క్యూ కడుతున్న జనం

నవతెలంగాణ – ఒడిశా ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 238 మంది ప్రాణాలు…

ఒడిశా రైలు ప్రమాదం: 18 రైలు సర్వీసులు తాత్కాలికంగా రద్దు

హైదరాబాద్ – ఒడిశా ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గంలోని పలు రైలు సర్వీసులు తాత్కాలికంగా రద్దయ్యాయి. మొత్తం 18…

ఒడిశా రైలు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని

నవతెలంగాణ – ఒడిశా ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై…

ఒడిశా రైలు ప్రమాదం: 233 మంది దుర్మరణం

నవతెలంగాణ – ఒడిశా ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 207 మంది మృతి చెందగా మరో 900 మందికి…

మృత్యు గంటలు

రైల్వే భద్రతకు నిధుల కోత. .రైల్వేల ప్రయివేటీకరణ చర్యలు ఇప్పుడు ఏకంగా ప్రయాణికుల ప్రాణాలను తోడేస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా సమీపంలోని…

బార్సిలోనాలో ఢీకొన్న రెండు రైళ్లు: 155 మందికి గాయాలు

మాడ్రిడ్: స్పెయిన్ దేశంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మాడ్రిడ్ శివార్లలో రెండు రైళ్లు ఢీకొనడంతో కనీసం 155 మంది గాయపడ్డారు.…