ఆర్‌టీసీ ఉద్యోగులు టీష‌ర్ట్‌, జీన్స్ వేసుకోవ‌ద్దు: స‌జ్జ‌నార్‌

నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు డ్యూటీలో టీష‌ర్ట్స్‌, జీన్ వేసుకోవ‌ద్ద‌ని టీఎస్ ఆర్‌టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ఆదేశాలు జారీ చేశారు.…

ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి అధికారుల నోటీసులు

నవతెలంగాణ ఆర్మూర్: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి చెందిన మాల్‌కు ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.3.14కోట్ల…

టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..

నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్టీసీ బస్సు సర్వీసులపై ఎండల ప్రభావం పడింది. ఎండలు దంచికొడుతున్న వేళ గ్రేటర్ హైదరాబాద్‌లో వేళ బస్సులను…

ఉప్ప‌ల్ స్టేడియంకు వెళ్లే క్రికెట్ అభిమానుల‌కు టీఎస్ఆర్‌టీసీ తీపి క‌బురు!

నవతెలంగాణ  -హైదరాబాద్: ఉప్ప‌ల్ వేదిక‌గా మ‌రో మూడు గంట‌ల్లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే), స‌న్‌రైజ‌ర్స్‌ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) మ్యాచ్ ప్రారంభం…

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. ప్రత్యేక మెట్రో, ఆర్టీసీ బస్సులు

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉప్పల్‌ లో ఐపీఎల్‌ మ్యాచ్‌ లు ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా…

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

నవతెలంగాణ – హైదరాబాద్‌: వేతన సవరణలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43.2 శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది. వేతన సవరణ అనంతరం…

ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించిన మంత్రులు

నవతెలంగాణ – హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీలో కొత్తగా 22 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ…

టీఎస్‌ఆర్టీసీ సరికొత్త రికార్డులు

నవతెలంగాణ హైదరాబాద్:  టీఎస్‌ఆర్టీసీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మహాలక్ష్మి పథకం అమలుతో అత్యధిక సంఖ్యలో మహిళను గమ్యస్థానానికి చేర్చడంలో టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌…

ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ విజ్ఞప్తి

నవతెలంగాణ హైదరాబాద్‌: మేడారం (Medaram) మహా జాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ (TSRTC)…

మేడారం భక్తులకు టీఎస్‌ఆర్టీసీ బిగ్‌షాక్‌..

నవతెలంగాణ – హైద‌రాబాద్ : మేడారం మహాజాతర వెళ్లే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ షాక్‌ ఇచ్చింది. మేడారం బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలకు…

ఆర్టీసీ మనందరిదీ : మంత్రి పొన్నం

నవతెలంగాణ –  హైదరాబాద్ : ఆర్టీసీ  సంస్థ మనందరిదీ. దానిని కాపాడుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…

ఒప్పందాలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవు: టీఎస్ఆర్టీసీ

నవతెలంగాణ – హైదరాబాద్: బస్సుల్లో ప్రకటనలో ఒప్పందం మేరకు చెల్లించాల్సిన రూపాయలు 21.73 కోట్లని మోసం చేసిన కేసులో గో రూరల్…