నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక..

నవతెలంగాణ – డిచ్ పల్లి
సోమవారం బెయేర్షెబా చర్చి, డిచ్ పల్లి లో ఎన్ అర్ పి ఎ జనరల్ బాడీ  నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని 7 మండలాలు డిచ్ పల్లి, నిజామాబాదు రూరల్, మోపాల్, జక్రాన్ పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాలలోని పాస్టర్స్, నిజామాబాదు జిల్లా టియుపిఎ కమిటీ, ఎఐసిసి కలిసి రానున్న 2024 నుండి 2026 మార్చ్ వరకు గాను నియోజకవర్గ నూతన కార్యవర్గంను సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా పాస్టర్ మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పాస్టర్ జి. ఆమోస్, కార్యదర్శి పాస్టర్ ఎం బాలస్వామి, కోశాధికారులు రెవ జి. దినకర్, పాస్టర్ టి ప్రసాద్, ఉపాధ్యక్షులు రెవ స్టీవెన్ కుమార్ (నడి పల్లి), రెవ డి. అబ్రహాం(రూరల్), రెవ కె. హనోక్ (సిరికొండ), పాస్టర్. డేవిడ్ (జక్రాన్ పల్లి), పాస్టర్. డి. సామ్యూల్  (ఇందల్వాయి), పాస్టర్ ఎ. సుధీర్ (ధర్పల్లి), రెవ. థామస్(మోపాల్). జాయింట్ కార్యదర్శి పాస్టర్. ఎన్. దేవదాస్, పాస్టర్ జేమ్స్, ఆర్గనైజయింగ్ కార్యదర్శులు బ్రదర్. రాబర్ట్ వాసా, బ్రదర్ జి. అబ్రహాం, బ్రదర్. ఎబినేజర్, కార్యవర్గ సభ్యులు పాస్టర్. ఫెరెస్ ఆశీర్వాదాం(మోపాల్), పాస్టర్. జ్ఞాననందం ( రూరల్), పాస్టర్. ప్రకాష్ (జక్రాన్ పల్లి), పాస్టర్. యోహాన్ (ఇందల్వాయి), సలహాదారులు రెవ డి యేసు కుమార్, పాస్టర్ డి. మోషే, పాస్టర్ . యేసు రత్నం లను టియుపిఎ నిజామాబాదు జిల్లా అధ్యక్షులు రెవ.  వి జెకర్యా ఆనంద్ ఎఐసిసి  ప్రకటించారు.
Spread the love