న్యూఢిల్లీ : రిలయన్స్ జియో కొత్తగా రెండు 5జి స్మార్ట్పోన్లను విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ నెల 28న జరగనున్న రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో వీటిపై జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటన చేస్తారని సమచారం.