కుటుంబాలకు అండగా ఉంటాం మంత్రి ఎర్రబెల్లి

నవతెలంగాణ- తొర్రూర్ రూరల్: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు గురువారం మండలంలోని, వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల శ్రావణ్ కుమార్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ కు గురై నిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ శీలం లింగన్న గౌడ్ మంత

Spread the love