- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 23 వరకు యువజన వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని మండల ఎంపిడిఓ క్రాంతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సాహం ఉన్న యువత యువజన వారోత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
- Advertisement -



