- Advertisement -
సీతారాంపురం గ్రామ సర్పంచ్ ధారావత్ భాస్కర్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్రా ధావత్ భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి కల్యాణ వేడుకను వార్డు సభ్యుల సమక్షంలో గ్రామస్తులు సహకారంతో పార్టీ పెద్దలతో ఈ వేడుకను నిర్వహించిన తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎరుపుల మల్లయ్య వార్డు నెంబర్ పవన్, హైమా, లలిత, మంగ్య, మైబు, ఇందిరమ్మ కమిటీ ఆవుల అంజయ్య శ్రీనివాస్ రెడ్డి, లింగంపల్లి వెంకన్న, మహేష్ ,లింగంపల్లి సోమయ్య ఆవుల బిచ్చం, బేతు సాయిలు లింగంపల్లి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



