- Advertisement -
నవతెలంగాణ – వరంగల్
వరంగల్ ఉరుసు గుట్ట సమీపంలో ఉన్న ఓ హోటల్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ బంద్ పిలుపుకు మద్దతుగా 2026 ఏప్రిల్ 1 నుండి నిరవధిక బందుకు పిలుపునిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, అధ్యక్షులు సముద్రల వెంకటేశ్వర్లు, ఉపాధ్య క్షులు సిందాం విరప్రసాద్,కార్యదర్శి నల్లెల శ్రీనివా స్, ముఫీద్, సమిద్దీన్, నవీన్ రెడ్డి, మామిడి రాజు, ప్రచార కార్యదర్శి మాచర్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



