మేడేను జయప్రదం చేయండి: బాపు

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు అన్ని కులాల,మతాలకు అతీతంగా జరుపుకునే మేడేని యావత్ కార్మిక లోకం జయప్రదం చేయాలని (యువజన బారత సమైక్య) యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నరేంద్రమోదీ సర్కార్ 44 కార్మిక చట్టాలను లేబర్ కోడ్ లుగా మార్చి స్వాతంత్ర్యo కంటే పూర్వమే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తోందని విమర్శించారు.ఇలాంటి పరిషితుల్లో కార్మికులు మరో మేడే పోరాటానికి సిద్ధం కావాలని కోరారు.
Spread the love