కమలాపురంలో బీఎంఎస్ ఆవిర్బావ వేడుకలు

జెండా ఆవిష్కరించి నినదిస్తున్న కార్మిక సంఘం నాయకులు
జెండా ఆవిష్కరించి నినదిస్తున్న కార్మిక సంఘం నాయకులు

నవతెలంగాణ – మంగపేట :
మండలంలోని కమలాపురం బీఎంఎస్ కార్యాలయంలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు కార్మికులు నిర్వహించారు. ఈ సందర్బంగా బీఎంఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రామిడి సురేష్ జెండా ఎగురవేసి పదవి విరమణ పొందిన కార్మికులు సుదర్శన్, ఎడ్డన్న, చలపతిరావు, సీనియర్ నాయకులు పాకనాటి వెంకటరెడ్డి లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు లింగంపెల్లి శ్రీనివాసరావు, మండల అద్యక్షుడు బొనగాని యాదగిరి, పర్వతాల యాదగిరి, గుర్రం శ్రీను, సుందర్ రావు, మార్కండేయులు, గోగుల రాంబాబు, వెంకటమల్లు, చేలుమల శ్రీనివాసు, రాములు, రమణమూర్తి, సిద్దిరెడ్డి, గూడ యాదగిరి, గుండు సుధాకర్, దయాకర్, భాస్కర్, బుచ్చిరెడ్డి, బలిజ రాజేందర్ లు పాల్గొన్నారు

Spread the love