నవతెలంగాణ – ఏలూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు రెండు రోజులపాటు బ్రేక్ పడింది. పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. భీమవరంలోనే పవన్ విశ్రాంతి తీసుకోనున్నారు. భీమవరంలో ఈ నెల 30న జనసేన బహిరంగ సభ జరగనుంది.