బిక్షాటన చేస్తూ ఆశాల నిరవధిక సమ్మె కొనసాగింపు

– కరోనా ఫ్రంట్ వారియర్స్ పై చిన్న చూపు  నవతెలంగాణ – ఆళ్ళపల్లి  సీఐటీయూ పిలుపు మేరకు స్థానిక ఆశా వర్కర్ల…

ఉరి వేసుకుని వివాహిత చికిత్స పొందుతూ మృతి..

నవతెలంగాణ- డిచ్ పల్లి ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన చేన్న శ్రావణికి 26 ఇంట్లోనే ఉరి…

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

నవతెలంగాణ -హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ మరో శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు…

వన్ కల్యాణ్ సంచలన కామెంట్స్

నవతెలంగాణ – అమరావతి :కేసులకు భయపడే వాడిని అయితే రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రశ్నించారు. ఇటీవల…

అల్పాహారంగా బాదంపప్పు మేలు

– బాదంతో ఆహార నాణ్యత మెరుగు పడుతుంది – కొంతమంది పెద్దలలో తక్కువ కేలరీల ఆహారం, గుండె ఆరోగ్య ప్రయోజనాలు నవతెలంగాణ…

ఐటీ ఉద్యోగులకు షాక్..

నవతెలంగాణ- హైదరాబాద్: వర్క్ ఫ్రం హోం సంస్కృతికి ముగింపు పలికేందుకు ఐటీ కంపెనీలు నడుం కట్టాయి. ఈ దిశగా కీలక చర్యలు…

Asian Games: స్వర్ణ ‘నీరాజ`నం

నవతెలంగాణ హైదరాబాద్: ఆసియా క్రీడల్లో భారత్ కు అథ్లెటిక్స్‌లో పతకాల వర్షం కురుస్తోంది. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం…

అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల

నవతెలంగాణ- హైదరాబాద్‌:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే 5.8…

ఈడికి సుప్రీంకోర్టు మొట్టికాయలు

నవతెలంగాణ న్యూఢిల్లీ : అరెస్టులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి)కి సుప్రీంకోర్టు(SUPRIMECOURT) బుధవారం మొట్టికాయలేసింది. కేసుల దర్యాప్తు సమయంలో ఈడి(Enforcement Directorate) కక్షసాధింపు…

త్వరలో మహిళలకు శుభవార్త : మంత్రి హరీశ్ రావు

నవతెలంగాణ కొడంగ‌ల్: త్వ‌ర‌లోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుద‌ల చేస్తార‌ని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు.…

రసాయశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం

నవతెలంగాణ – స్టాకహేోం :   రసాయశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం దక్కింది.  మోంగి బావెండి, లూయిస్‌ బ్రుస్‌, అలెక్సి ఎకిమోవ్‌లను…

ఇంజక్షన్‌ వికటించి వికలాంగుడు మృతి..

నవతెలంగాణ – మహబూబాబాద్‌: ఆర్‌ఎంపీ డాక్టర్‌ నిర్వాకానికి వికలాంగుడు బలి అయ్యాడు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలో…