పెద్ద సైదారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు

సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు నవతెలంగాణ- చింతకాని ప్రజా సమస్యలే అజెండాగా పనిచేసిన కురుగుంట్ల పెద్ద సైదారెడ్డి మృతి సిపిఐ(ఎం)కి…

ఆర్టీసీ కార్మికులకు పెండింగ్‌లో ‘పీఆర్సీలు’

– కార్మికులపై అదనపు పనిభారం – ఎస్‌డబ్ల్యూఎఫ్‌ (సీఐటీయూ) రీజియన్‌ సెక్రెటరీ సుధాకర్‌ నవతెలంగాణ-సత్తుపల్లి టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు చెల్లించకుండా…

తాటిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడు మృతి

పలు పార్టీలు ప్రజా సంఘాల నివాళి నవతెలంగాణ- నేలకొండపల్లి తాటిచెట్టు పైనుండి కింద పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన…

ఐటీడీఏ లేక గిరిజనులకు అన్యాయం

– పోడు పట్టాల పంపిణీలో జాప్యం వద్దు – గిరిజనసంఘం నాయకులు భూక్యా వీరభద్రం – ఐటీడీఏ సాధనకు 4న రౌండ్‌…

గోసంపద దేశ సౌభాగ్యం

గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలం దక్కుతుందని, గోసంపదతో దేశ సౌభాగ్యం వెల్లివిరుస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.…

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఇచ్చిన

గత 45 రోజులుగా జరిగిన నిరవధిక సమ్మె సందర్భంగా గ్రామెనాభివృద్ధి సంస్థ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వేతనాలు పెంపు త్వరలోనే…

అద్దె బస్సు కార్మికుల జీతాలు పెంచాలి

– సీఐటీయూ దశల వారీ పోరాటంతో దిగివచ్చిన అధికారులు. – ఆర్టీసీ అధికారులు, జిల్లా కార్మిక శాఖ అధికారులతో చర్చలు ప్రారంభం.…

నిబద్దత గల ఆదర్శనేత రాములు మేస్త్రీ

– సీపీఐ(ఎం) అభివృద్ధికి విశేష కృషి – సంస్మరణ సభలో రాష్ట్ర కమిటీ – సభ్యులు సోమయ్య, భారతి నవతెలంగాణ-ఇల్లందు నమ్మిన…

అవసరమైతే హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేయండి

డీఎంహెచ్వో శిరీష నవతెలంగాణ-పినపాక జ్వరాలు ఎక్కువగా ఏ గ్రామంలో అయితే నమోదు అవుతున్నాయో ఆ గ్రామాల్లో హెల్త్‌ క్యాంపులు వెంటనే ఏర్పాటు…

మణుగూరులో సంతోష్‌ మారుతి షోరూం ప్రారంభం

మణుగూరు : భారతదేశంలో వాహన రంగంలో గత కొన్ని దశాబ్దాలుగా కోట్లాది కస్టమర్లకు నాణ్యమైన సేవలందిస్తూ, అత్యధిక మార్కెట్‌ షేర్లు (50%)…

నిరంతర శ్రామికుడు సౌమ్యుడు..

తాళ్లూరు కృష్ణమూర్తి తాత నరసయ్య 100 ఎకరాల భూస్వామి. ఉమ్మడి కుటుంబం. కృష్ణమూర్తి తండ్రి కోటయ్య, ఆయన తోబుట్టువులు తాళ్లూరి కోదండరామయ్య,…

విధుల్లో చేరిన ఆయిల్ఫెడ్ మేనేజర్ నాగబాబు

– ఫాం ఆయిల్ పరిశ్రమకు అదనపు మేనేజర్… – విధుల్లో చేరిన మేనేజర్ నాగబాబు.. నవతెలంగాణ – అశ్వారావుపేట అశ్వారావుపేట ఆయిల్ఫెడ్…