29న ఎమ్మెలే ఇంటి ముట్టడిని విదయవంతం చేయండి.

– సిఐటీయూ జిల్లా నాయకుడు సురేష్ గొండ.

నవతెలంగాణ – జుక్కల్
ఈ నెల 29వ తేదిన స్థానిక ఎమ్మెలే ఇంటి ముట్టడిని సిఐటీయూ ఆధ్వర్యంలో  రాష్ట్రశాఖ ఆదేశాల మేరకు   విజయవంతం చేయాలని సిఐటీయూ జిల్లా నాయకుడు సురేష్ గొండ ప్రకటనలో తెలిపారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతు ఆశా వర్కర్లకు ప్రతి నెల వేతనాలు పనికి తగ్గ సమాన వేతనాలు రూపాయలు పద్దెనిమిది వేలు, ఈఎస్ఐ, ఫీఎఫ్ భీమై సౌకర్యం కల్పించాలని , విటితో పాటు పదకొండు ప్రధాన డిమాండ్లు నెరవెర్చాలని, నిరసనగా నియేాజకవర్గం లోని జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, డోంగ్లి, పెద్ద కొడప్ గల్, పిట్లం, నిజాంసాగర్ మండలాల నుండి ఆశాలు భారిగా తరలి వచ్చి ఎమ్మెలే ఇంటిముట్టడికి విదయవంతం చేయాలని పేర్కోన్నారు.
Spread the love