మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ కు అస్వస్థత..

నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ కు ఊహించని పరిణామం ఎదురైంది. మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. యూరినరీ ఇన్ఫెక్షన్ తో హైదారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ప్రస్తుతం ఐ. సి. యూ లో చికిత్స పొందుతున్నారు మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎంపీ డి.శ్రీనివాస్. తండ్రి మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ అనారోగ్యం విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఎంపి అర్వింధ్….ఎవరు ఆందోళన చెందవద్దని కోరారు.

Spread the love