ఘనంగా ప్రారభమైన వేసవి కాల తరగతులు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామంతోని సిఎస్ఐ చర్చి లో శుక్రవారం అట్టహాసంగా వేసవి విరామం బైబిల్ తరగతులు ప్రారంభమయ్యాయి. అసిబిటర్ ఇన్చార్ట్ జి.డి. సిసి సండే స్కూల్ సెక్రటరి రెవ.జి. దినాకర్  ప్రార్ధనతో కార్యక్రమం ను ప్రారంభించారు. ఈ సంవత్సరము వేసవి కాల అంశం. “నేను ఒక అశ్చర్యం’ (నేను ఒక వింత) ఈ అంశం – మీద పిల్లలు టీచర్స్ బోదిస్తారు. చిన్న పిల్లలు బాల్యం నుండే క్రైస్తవ భక్తి విశ్యాసంతో ఎదుగు డానికి ముఖ్య మైన విషయంగా బోధించారు. సండే స్కూల్ సూపర్ డెంట్ జి. ఇందిరా, టీచర్స్ ఎన్. ప్రతిమ, ఎస్.కృప, ఎన్ సావిత్రి, దెబోరా, పాఠాలను బోధించారు.ఈ కార్యక్రమానికి 40 మంది పిల్లలు పాల్గోన్నారు.
Spread the love