ఘనంగా జయశంకర్ సార్ వర్ధంతి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఇందల్ వాయి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బాదావత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కోనియడారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ మండల అధ్యక్షుడు చిలివేరి దాస్, వైస్ ఎంపీపీ బుసని అంజయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, సీతారాం, లలితా దాసు, గుర్రం నరేష్, ఎంపీటీసీలు సరిత సుధీర్, సీనియర్ నాయకులు అరటి రఘు, మండల ఉపాధ్యక్షుడు శెట్టి బీరీష్, వఖిల్ దాసు, నర్సయ్య, మధు, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love