జెండా ఎగరేస్తు స్పృహ తప్పి పడిపోయిన మహమూద్ అలీ

నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండా ఎగరేస్తున్న సమయంలో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న వారు ప్రాథమిక చికిత్స అందించి, ఇంటికి తరలించారు.

Spread the love