నవతెలంగాణ – మల్హర్ రావు
శనివారం హైదరాబాద్ చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, డాక్టర్ సుదేష్ ధన్కర్ గార్లకు శంషాబాద్ విమానాశ్రయములో తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
శనివారం హైదరాబాద్ చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, డాక్టర్ సుదేష్ ధన్కర్ గార్లకు శంషాబాద్ విమానాశ్రయములో తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.