ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు

నవతెలంగాణ – మల్హర్ రావు
శనివారం హైదరాబాద్  చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, డాక్టర్ సుదేష్ ధన్కర్ గార్లకు శంషాబాద్ విమానాశ్రయములో తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి  దుద్దిల్ల శ్రీధర్ బాబు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
Spread the love