చల్వాయిలో నరేంద్ర మోడీ మంకీ బాత్ కార్యక్రమం.

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామంలో  భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంకీ బాత్ ప్రోగ్రాం వీక్షించినట్లు బిజెపి మండల అధ్యక్షులు మద్దినేని తేజ రాజు తెలిపారు. ఆదివారం  గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామంలో ములుగు జిల్లా కార్యదర్శి చెవు గాని స్వప్న  ఇంటి వద్ద మండల అధ్యక్షులు మద్దినేని తేజ రాజు  సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సూరపనేని వెంకట సురేష్  మూల కుమార్  చలసాని ప్రవీణ్  కావటి రాజ్ కుమార్, మీసా రాజు, అలగం మహేష్, ఏకుల రాకేష్, జంగం భరత్, నక్క సతీష్, మోకనపల్లి మహేష్, రాకేష్, కమలమ్మ, ఎం ఎల్లమ్మ, ఎం కుమార్, మేడిపల్లి సత్యనారాయణ, ఎం సత్తయ్య, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Spread the love