కాంగ్రెస్‌తోనే ప్రజాపాలన సాధ్యం

– కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ వి.జగదీశ్వర్‌
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
కాంగ్రెస్‌తోనే ప్రజాపాలన సాధ్యమని కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ వి.జగదీశ్వర్‌ అన్నారు. శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు కాలీల్‌ ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్‌ గోపంపల్లి ఎన్టీఆర్‌ నగర్‌, తాజ్‌ నగర్‌, సోఫా నగర్‌ నుంచి సు మారు 500మందితో జగదీశ్వర్‌ గౌడ్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరారు. సలీం, షాకిర్‌, అప్జల్‌, హామీఫ్‌, అంజద్‌, ఇక్బాల్‌, యూసుఫ్‌, జబ్బార్‌,అజారుద్దీన్‌, సిరాజ్‌, మోసిన,అహ్మద్‌, ఇమ్రాన్‌, అసిఫ్‌,జకీర్‌, అస్లాం,ఆఫ్రోజ్‌, నబి,గౌస్‌, జావాజ్‌,మెయిన్‌,ఫిరోజ్‌, హసన్‌, అహ్మద్‌,హుస్సేన్‌, మహమ్మద్‌, రసూల్‌,అజ్జు నాయకులకు, మహిళ నాయకులు, కార్యకర్తలకు టూరిజాం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌.పటేల్‌ రమేష్‌ రెడ్డి, కాంగ్రెస్కాం పార్టీ శేరిలింగంపల్లి ఇన్‌చార్జి జగదీశ్వర్‌లొ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, వారు మాట్లాడుతూ.. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు కోరారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్డినెటర్‌ రఘునందన్‌ రెడ్డి,పల్లపు సూరందేర్‌, దయాకర్‌ యాదవ్‌,పోచయ్య, డీసీసీ జనరల్‌ సెక్రటరీ కోమరగొని సురేష్‌ గౌడ్‌, గచ్చిబౌలి డివిజన్‌ ఉపాధ్యక్షులు వెంకటేష్‌ ముదిరాజ్‌, జహంగీర్‌,జుబేర్‌, హసన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love