నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల పీ.జీ.పరీక్షలు నాల్గవ రోజు ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం జరిగిన ఎంబీఏ & ఎంసీఏ నాలుగవ సెమిస్టర్ మరియ ఐఎంబీఏ పదవ సెమిస్టర్ ఎల్.ఎల్.బి మరియు ఎల్.ఎల్.ఎమ్ ఒకటవ సెమిస్టర్ రెగ్యులర్ నాలుగో రోజు న పరీక్షలకు మొత్తం విద్యార్థులు సంఖ్య 355 కాగా హాజరైన విద్యార్థుల సంఖ్య 331 గైరాయిజరు అయిన వారి సంఖ్య 24 మంది విద్యార్థులు ప్రశాంతంగా జరిగాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.