పీజీ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రశాంతం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల  పీ.జీ.పరీక్షలు  నాల్గవ రోజు ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం జరిగిన  ఎంబీఏ & ఎంసీఏ నాలుగవ సెమిస్టర్ మరియ ఐఎంబీఏ పదవ సెమిస్టర్ ఎల్.ఎల్.బి మరియు ఎల్.ఎల్.ఎమ్ ఒకటవ సెమిస్టర్ రెగ్యులర్ నాలుగో రోజు న  పరీక్షలకు మొత్తం విద్యార్థులు సంఖ్య 355 కాగా హాజరైన విద్యార్థుల సంఖ్య 331 గైరాయిజరు అయిన వారి సంఖ్య 24 మంది విద్యార్థులు ప్రశాంతంగా జరిగాయని  ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా చంద్రశేఖర్  తెలిపారు.
Spread the love