నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం ఇన్చార్జి తాసిల్దారుగా శ్రావణ్ కుమార్ శనివారం బాధ్యతలను స్వీకరించారు. రెంజల్ తహసిల్దార్ గా పని చేసిన ఎంఏ ఖలీమ్ దీర్ఘకాలిక లీవ్ పై వెళ్లగా ఆయన స్థానంలో బోధన్ నుంచి ఇన్చార్జి తహసిల్దారుగా శ్రావణ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు.