సింగిల్ విండో ఉపాధ్యక్షులు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక

నవతెలంగాణ – జమ్మికుంట
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్  సమక్షంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ లో శనివారం చేరారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం, రామనపల్లి, చెందిన బి ఆర్ ఎస్ నాయకులు, ధర్మారం సింగిల్ విండో ఉపాధ్యక్షులు  మేడిపల్లి మొగిలి, రామన్నపల్లి మాజీ ఉప సర్పంచ్ ఓదెలు, మార్కెట్ మాజీ డైరక్టర్ వెంకన్న, బీఆర్ ఎస్ యూత్ ప్రెసిడెంట్ శ్రీను బి ఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరగా, వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడి తల ప్రణవ్ బాబు ఆహ్వానించారు.
Spread the love