హైదరాబాద్ : ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ నాట్కో ఫార్మా ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు సాధించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)…
వీక్ఫీల్డ్ ఫుడ్స్ నుంచి రెండు నిమిషాల్లో డెజర్ట్
హైదరాబాద్: ఆహారోత్పత్తుల కంపెనీ వీక్ఫీల్డ్ ఫుడ్స్ కొత్తగా ఇన్స్టంట్ కస్టర్డ్ మిక్స్ను ఆవిష్కరించినట్లు తెలిపింది. రెండు నిమిషాల్లో ఈ డెజర్ట్ రెడీ…
ఆప్టిమస్తో షావోమి జట్టు
ప్రముఖ స్మార్ట్ఫోన్, స్మార్ట్ టివి బ్రాండ్ షావోమి ఇండియా తన 'మేక్ ఇన్ ఇండియా' ప్రయాణాన్ని బలోపేతం చేయడానికి ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్…
మోబిల్ ప్రచారకర్తగా హృతిక్ రోషన్
న్యూఢిల్లీ: చమురు ఉత్పత్తుల కంపెనీ మోబిల్ తన బ్రాండ్ అంబా సీడర్గా హృతిక్ రోషన్ను నియమించుకున్నట్లు తెలిపింది., ”భారత్లో మోబిల్ లూబ్రికెంట్స్…
కేంద్రానికి పిఎస్బిల రికార్డ్ డివిడెండ్
కేంద్రానికి ప్రభుత్వ రంగ బ్యాంక్ (పిఎస్బి) లు అదిరిపోయే డివిడెండ్ను అందించాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కు వెన్నెముకల ఉన్నా పిఎస్బిలు…
ప్రగతిలో బిఒఎం టాప్..
హైదరాబాద్ : పిఎస్బిల్లో అత్యంత మెరుగైన ప్రగతి కనబర్చిన వాటిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బిఒఎం) టాప్లో నిలిచింది. ఆర్థిక సంవత్సరం…
600పైగా ఇన్స్ట్యూషన్లతో ఎక్సెల్ఆర్ ఒప్పందం
హైదరాబాద్: దేశంలోని 600 పైగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చు కున్నామని ఎక్సెల్ఆర్ వ్యవస్థాపకుడు రామ్ తవ్వా తెలిపారు. ఎడ్టెక్…
2047 నాటికి భారత్ అభివృద్థి చెందిన దేశం..!
వచ్చే 2047 నాటికి భారత్ అభివృద్థి చెందిన దేశాల సరసన చేరనుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ అన్నారు. బిజెపి ప్రభుత్వం…
ఫోన్పేలో రూపే క్రెడిట్ కార్డ్ లింక్
బెంగళూరు: ప్రముఖ చెల్లింపుల వేదిక ఫోన్పేలో యుపిఐ చెల్లింపులకు వీలుగా విజయవంతంగా రూపే క్రెడిట్ కార్డ్ను అను సంధానం సదుపాయాన్ని కల్పించినట్లు…
ఎనిగ్మా నుంచి జిటి 450 ఇ-స్కూటర్
భోపాల్ : విద్యుత్ వాహనాల తయారీదారు ఎనిగ్మా ఆటోమొబైల్స్ కొత్తగా జిటి450, క్రింక్ హైస్పీడ్ వేరియంట్ ఇ-స్కూటర్లను ఆవిష్కరించింది. జిటి450 ఎక్స్షోరూం…
భద్రాచలంలో మేఘా గ్యాస్ సేవలు ప్రారంభం
హైదరాబాద్ : భద్రాచలం పట్టణంలో మేఘా గ్యాస్ సేవలను ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. భద్రాచలం ఆర్టిసి బస్టాండ్ పక్కన ఉన్న…
కొత్తగా 42 వేల మందికి ఉద్యోగావకాశాలు
అమెరికా, ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు, ప్రకటనల వల్ల…